Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:46 PM

ప్రభుత్వ విప్ వేముల వీరేశం కు రామన్నపేటలో ఘన సన్మానం.

ప్రభుత్వ విప్ వేముల వీరేశం కు రామన్నపేటలో ఘన సన్మానం.

ప్రభుత్వ విప్ వేముల వీరేశం కు రామన్నపేటలో ఘన సన్మానం.
13-04-2026 136 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ విప్‌గా నియమితులైన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం రామన్నపేట మండల కేంద్రానికి తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు గజమాల వేసి, శాలువాతో సన్మానం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వేముల వీరేశం ప్రభుత్వ విప్‌గా నియమితులవడం నియోజకవర్గానికి గౌరవకారణమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన మరింత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి, కొమ్మాయిగూడెం సర్పంచ్ మల్లారెడ్డి, రామన్నపేట ఉప సర్పంచ్ మోటె రమేష్, వార్డు సభ్యులు కొమ్ము శేఖర్, కొమ్ము రామస్వామి, గొరిగే శేఖర్, బండ లింగస్వామి, ఎండీ అంజాద్, నోముల అనిత యాదయ్య, హరిబాబు, స్థంభాల వెంకన్న, బొడ్డు సాలయ్య, జెల్లా వెంకటేశం, ఎండీ నాసర్, వనం చంద్రశేఖర్, గోదాస్ పృద్వి, ఎండీ అక్రమ్, ఎండీ రెహాన్, గోదాసు శ్రీమన్నారాయణ, కొమ్ము నాగరాజు, ఆముద లక్ష్మణ్, కైరంకొండ నందకుమార్, ఎండీ రిజ్వాన్, కొమ్ము రాజు, ఎండీ జానీ, గంగాపురం శంకర్, లవణం సాయి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రభుత్వ విప్ వేముల వీరేశం కు రామన్నపేటలో ఘన సన్మానం.

Article Image

ప్రభుత్వ విప్‌గా నియమితులైన నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం రామన్నపేట మండల కేంద్రానికి తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు గజమాల వేసి, శాలువాతో సన్మానం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వేముల వీరేశం ప్రభుత్వ విప్‌గా నియమితులవడం నియోజకవర్గానికి గౌరవకారణమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన మరింత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి, కొమ్మాయిగూడెం సర్పంచ్ మల్లారెడ్డి, రామన్నపేట ఉప సర్పంచ్ మోటె రమేష్, వార్డు సభ్యులు కొమ్ము శేఖర్, కొమ్ము రామస్వామి, గొరిగే శేఖర్, బండ లింగస్వామి, ఎండీ అంజాద్, నోముల అనిత యాదయ్య, హరిబాబు, స్థంభాల వెంకన్న, బొడ్డు సాలయ్య, జెల్లా వెంకటేశం, ఎండీ నాసర్, వనం చంద్రశేఖర్, గోదాస్ పృద్వి, ఎండీ అక్రమ్, ఎండీ రెహాన్, గోదాసు శ్రీమన్నారాయణ, కొమ్ము నాగరాజు, ఆముద లక్ష్మణ్, కైరంకొండ నందకుమార్, ఎండీ రిజ్వాన్, కొమ్ము రాజు, ఎండీ జానీ, గంగాపురం శంకర్, లవణం సాయి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News