Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:42 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరోగ్యం–ఆహారంపై అవగాహన సదస్సు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరోగ్యం–ఆహారంపై అవగాహన సదస్సు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరోగ్యం–ఆహారంపై అవగాహన సదస్సు
03-02-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెల్నెస్ & లైఫ్ స్టైల్ కోచ్ కుమారి బ్లెస్సి రోజ్ ఆధ్వర్యంలో ఆరోగ్యం, ఆహార అలవాట్లు, పోషక విలువలు అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ జగదీష్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో మెలగాలని, తద్వారా మంచి విద్యా ఉత్తీర్ణతలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఆరోగ్యం, విద్య రెండూ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని ఆయన తెలిపారు.సదస్సులో కోచ్ బ్లెస్సి రోజ్ విద్యార్థులకు రోజువారీ ఆహారంలో ఉండాల్సిన పోషక విలువలు, సమతుల్య ఆహారం ప్రాధాన్యత, జీవనశైలి మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించారు. ఆరోగ్యకరమైన అలవాట్లు భవిష్యత్ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మాలే వెంకటరెడ్డి, మందడి వెంకట రెడ్డి, నరసింహ రావు, కొత్త నాగేష్, లైబ్రేరియన్ జానయ్య, అధ్యాపకులు కవిత, రాజేశ్వరి, ఉమారాణి, అలాగే అశోక్ రెడ్డి, శ్రవణ్, పరశురామ్, ల్యాబ్ అటెండెంట్ యాదయ్య పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరోగ్యం–ఆహారంపై అవగాహన సదస్సు

Article Image

రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెల్నెస్ & లైఫ్ స్టైల్ కోచ్ కుమారి బ్లెస్సి రోజ్ ఆధ్వర్యంలో ఆరోగ్యం, ఆహార అలవాట్లు, పోషక విలువలు అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ జగదీష్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో మెలగాలని, తద్వారా మంచి విద్యా ఉత్తీర్ణతలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఆరోగ్యం, విద్య రెండూ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని ఆయన తెలిపారు.సదస్సులో కోచ్ బ్లెస్సి రోజ్ విద్యార్థులకు రోజువారీ ఆహారంలో ఉండాల్సిన పోషక విలువలు, సమతుల్య ఆహారం ప్రాధాన్యత, జీవనశైలి మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించారు. ఆరోగ్యకరమైన అలవాట్లు భవిష్యత్ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మాలే వెంకటరెడ్డి, మందడి వెంకట రెడ్డి, నరసింహ రావు, కొత్త నాగేష్, లైబ్రేరియన్ జానయ్య, అధ్యాపకులు కవిత, రాజేశ్వరి, ఉమారాణి, అలాగే అశోక్ రెడ్డి, శ్రవణ్, పరశురామ్, ల్యాబ్ అటెండెంట్ యాదయ్య పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News