Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:12 AM

పన్నాలగూడెంలో అయ్యప్ప 4వ మహపడి పూజ

పన్నాలగూడెంలో అయ్యప్ప 4వ మహపడి పూజ

పన్నాలగూడెంలో అయ్యప్ప 4వ మహపడి పూజ
19-12-2025 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్, స్థానిక ప్రతినిధి

పన్నాలగూడెం గ్రామంలో అయ్యప్ప భక్తుల సమక్షంలో శ్రీశ్రీశ్రీ అయ్యప్ప 4వ మహపడి పూజ మహోత్సవం ఘనంగా జరగనుంది. శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి కృపతో, వేముల వీరేశం–పుష్ప దంపతుల స్వగృహంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా అన్ని మాలాధారణ స్వాములు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి దీవెనలు పొంది, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. భక్తి వాతావరణంలో పూజలు, మహపడి కార్యక్రమం వైభవంగా సాగనున్నట్లు తెలిపారు.

ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తుల సన్నిధి కుటుంబానికి మరింత ఆనందాన్ని, ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Sthanikam

పన్నాలగూడెంలో అయ్యప్ప 4వ మహపడి పూజ

Article Image

నకిరేకల్, స్థానిక ప్రతినిధి

పన్నాలగూడెం గ్రామంలో అయ్యప్ప భక్తుల సమక్షంలో శ్రీశ్రీశ్రీ అయ్యప్ప 4వ మహపడి పూజ మహోత్సవం ఘనంగా జరగనుంది. శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి కృపతో, వేముల వీరేశం–పుష్ప దంపతుల స్వగృహంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా అన్ని మాలాధారణ స్వాములు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి దీవెనలు పొంది, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు కోరారు. భక్తి వాతావరణంలో పూజలు, మహపడి కార్యక్రమం వైభవంగా సాగనున్నట్లు తెలిపారు.

ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తుల సన్నిధి కుటుంబానికి మరింత ఆనందాన్ని, ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News