Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:08 PM

పంబా–శబరిమల మార్గంలో భక్తజన సందోహం

పంబా–శబరిమల మార్గంలో భక్తజన సందోహం

పంబా–శబరిమల మార్గంలో భక్తజన సందోహం
January 07, 2026 02:32 PM 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

18 గంటలపాటు దర్శనానికి వేచి ఉన్న లక్షలాది అయ్యప్ప భక్తులు

శబరిమల స్థానిక ప్రతినిధి

పంబా నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో కిక్కిరిసింది. మకరజ్యోతి సీజన్ నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో దర్శనానికి సుమారు 18 గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

భక్తుల రద్దీ అదుపు తప్పడంతో చరిత్రలో తొలిసారిగా పంబా వద్ద గేట్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


అన్ని మార్గాల్లో “స్వామియే శరణమయ్యప్ప” నినాదాలతో శబరిమల క్షేత్రం మార్మోగింది. భక్తుల ప్రవాహాన్ని క్రమబద్ధీకరించేందుకు భద్రతా బలగాలు, ఆలయ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News