నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
నారాయణపురం స్థానికం ప్రతినిధి: నారాయణపురం మండల కేంద్రంలో పల్లె ప్రకృతి వనంలో నడుస్తున్న పనులను పరిశీలించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామిసర్పంచ్ మాట్లాడుతూ ప్రకృతి వనంలో మట్టి ప్యాకింగ్ విత్తనం నాటడం మొక్కల పెంపకం మరియు ఇతర పనులనునాణ్యత ప్రమాణాలను పాటించాలనిఉపాధిహామీ కూలీలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు మందుల బాలకృష్ణ,మాజీఎంపీపీగుత్త ఉమాప్రేమ్చందర్రెడ్డి,మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ,వార్డుమెంబర్ బల్గోరి శివ,చిలువేరు అంజయ్య,ఉప్పల వెంకటేష్,రసమళ్ళ వెంకటయ్య బొమ్మరగోని రవి ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి