Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:50 PM

పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ జేర్రిపోతుల బిక్షం నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు

పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ జేర్రిపోతుల బిక్షం నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు

పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ జేర్రిపోతుల బిక్షం నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు
31-12-2025 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పిల్లలమర్రి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని ప్రసాదించాలని పరమశివుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

గత సంవత్సరంలో పిల్లలమర్రి శివాలయం అభివృద్ధి, ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల కల్పనలో గ్రామ ప్రజల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గ్రామంలో ఐక్యత మరింత బలపడాలని, యువత సత్మార్గంలో నడవాలని, రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ జేర్రిపోతుల బిక్షం తరఫున పిల్లలమర్రి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ జేర్రిపోతుల బిక్షం నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు

Article Image

పిల్లలమర్రి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని ప్రసాదించాలని పరమశివుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

గత సంవత్సరంలో పిల్లలమర్రి శివాలయం అభివృద్ధి, ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల కల్పనలో గ్రామ ప్రజల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గ్రామంలో ఐక్యత మరింత బలపడాలని, యువత సత్మార్గంలో నడవాలని, రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ జేర్రిపోతుల బిక్షం తరఫున పిల్లలమర్రి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News