పిల్లలమర్రి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని ప్రసాదించాలని పరమశివుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
గత సంవత్సరంలో పిల్లలమర్రి శివాలయం అభివృద్ధి, ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాల కల్పనలో గ్రామ ప్రజల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గ్రామంలో ఐక్యత మరింత బలపడాలని, యువత సత్మార్గంలో నడవాలని, రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా పిల్లలమర్రి శివాలయం మాజీ చైర్మన్ జేర్రిపోతుల బిక్షం తరఫున పిల్లలమర్రి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి