Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 04:38 AM

పకోడీలు తెచ్చేలోపే మాయమైన భార్య!

పకోడీలు తెచ్చేలోపే మాయమైన భార్య!

పకోడీలు తెచ్చేలోపే మాయమైన భార్య!
13-03-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బస్టాండ్‌లో కనిపించకుండా పోయిన మహిళ… ప్రియుడితో పరారైందా?

పకోడీలు తెచ్చేందుకు వెళ్లిన భర్త తిరిగి వచ్చేలోపే భార్య అదృశ్యమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్ తన భార్య రిమ్ జిమ్‌ను తల్లిగారింటి నుంచి తిరిగి ఇంటికి తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో వారు మొరాదాబాద్ జిల్లాలోని బిలారి బస్టాండ్ వద్ద ఆగారు. అక్కడ రిమ్ జిమ్ పకోడీలు తినాలని భర్తను అడిగింది.

దాంతో ప్రీతమ్ పకోడీలు తెచ్చేందుకు వెళ్లగా, తిరిగి వచ్చేసరికి రిమ్ జిమ్ అక్కడ కనిపించలేదు. బస్టాండ్ పరిసరాల్లో ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో ప్రీతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రిమ్ జిమ్ తన పుట్టింటి గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి పరారై ఉండవచ్చని ప్రీతమ్ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్టాండ్ పరిసరాల సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అలాగే ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు

Sthanikam

పకోడీలు తెచ్చేలోపే మాయమైన భార్య!

Article Image

బస్టాండ్‌లో కనిపించకుండా పోయిన మహిళ… ప్రియుడితో పరారైందా?

పకోడీలు తెచ్చేందుకు వెళ్లిన భర్త తిరిగి వచ్చేలోపే భార్య అదృశ్యమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన ప్రీతమ్ సింగ్ తన భార్య రిమ్ జిమ్‌ను తల్లిగారింటి నుంచి తిరిగి ఇంటికి తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో వారు మొరాదాబాద్ జిల్లాలోని బిలారి బస్టాండ్ వద్ద ఆగారు. అక్కడ రిమ్ జిమ్ పకోడీలు తినాలని భర్తను అడిగింది.

దాంతో ప్రీతమ్ పకోడీలు తెచ్చేందుకు వెళ్లగా, తిరిగి వచ్చేసరికి రిమ్ జిమ్ అక్కడ కనిపించలేదు. బస్టాండ్ పరిసరాల్లో ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో ప్రీతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రిమ్ జిమ్ తన పుట్టింటి గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి పరారై ఉండవచ్చని ప్రీతమ్ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్టాండ్ పరిసరాల సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అలాగే ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News