Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:44 PM

ఒకరోజు ముందే పింఛన్ పండుగ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో లబ్ధిదారుల ఆనందం

ఒకరోజు ముందే పింఛన్ పండుగ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో లబ్ధిదారుల ఆనందం

ఒకరోజు ముందే పింఛన్ పండుగ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో లబ్ధిదారుల ఆనందం
31-01-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని:

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే నిర్వహించడంతో ఆదోనిలో పింఛన్ లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆదోని మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో బాబుజిపేట, హనుమాన్ నగర్, పెద్ద శక్తి గుడి పరిసర ప్రాంతాల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందడంతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సమయానికి పింఛన్ అందడం తమకు భరోసా కలిగించిందని లబ్ధిదారులు పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని టిడిపి నాయకులు తెలిపారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేయడం వల్ల లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సాయం అందిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఒకరోజు ముందే పింఛన్ పండుగ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో లబ్ధిదారుల ఆనందం

Article Image

ఆదోని:

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే నిర్వహించడంతో ఆదోనిలో పింఛన్ లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆదోని మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో బాబుజిపేట, హనుమాన్ నగర్, పెద్ద శక్తి గుడి పరిసర ప్రాంతాల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందడంతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సమయానికి పింఛన్ అందడం తమకు భరోసా కలిగించిందని లబ్ధిదారులు పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని టిడిపి నాయకులు తెలిపారు. ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేయడం వల్ల లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సాయం అందిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News