Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:08 AM

నూతన సర్పంచులకు పోచంపల్లిలో శిక్షణ

నూతన సర్పంచులకు పోచంపల్లిలో శిక్షణ

నూతన సర్పంచులకు పోచంపల్లిలో శిక్షణ
19-02-2026 967 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శ్రీ రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, పోచంపల్లిలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు మండలానికి చెందిన పలువురు సర్పంచులు హాజరయ్యారు. రామన్నపేట మండలంలోని సర్పంచులు బోగారం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్, పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, ఇంద్రపాల నగరం సర్పంచ్ గర్దాసు విక్రమ్, నిర్నె ముల సర్పంచ్ కంది మల్ల గోపాల్ రెడ్డి , కొమ్మ యిగూడెం సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, వెల్లంకి సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్, శోభనాద్రిపురం సర్పంచ్ కంచి మధుసూదన్, సూరారం సర్పంచ్ బమిటిక శ్రీనివాస్, ఎన్నారం సర్పంచ్ వెలగపూడి జనని, మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, సర్నేనుగూడెం గంగాదేవి స్వామి, ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, దుబ్బాక సర్పంచ్ గట్టు నరసింహ పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీ రాజ్ చట్టం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు సర్పంచులకు అవగాహన కల్పించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఈ శిక్షణలు దోహదపడతాయని వారు తెలిపారు.

Sthanikam

నూతన సర్పంచులకు పోచంపల్లిలో శిక్షణ

Article Image

రామన్నపేట, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శ్రీ రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, పోచంపల్లిలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు మండలానికి చెందిన పలువురు సర్పంచులు హాజరయ్యారు. రామన్నపేట మండలంలోని సర్పంచులు బోగారం సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్, పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, ఇంద్రపాల నగరం సర్పంచ్ గర్దాసు విక్రమ్, నిర్నె ముల సర్పంచ్ కంది మల్ల గోపాల్ రెడ్డి , కొమ్మ యిగూడెం సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి, వెల్లంకి సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్, శోభనాద్రిపురం సర్పంచ్ కంచి మధుసూదన్, సూరారం సర్పంచ్ బమిటిక శ్రీనివాస్, ఎన్నారం సర్పంచ్ వెలగపూడి జనని, మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, సర్నేనుగూడెం గంగాదేవి స్వామి, ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, దుబ్బాక సర్పంచ్ గట్టు నరసింహ పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీ రాజ్ చట్టం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు సర్పంచులకు అవగాహన కల్పించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఈ శిక్షణలు దోహదపడతాయని వారు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News