Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:20 PM

నిదానపల్లి లో “స్పర్శ” లెప్రసి అవగాహన కార్యక్రమం

నిదానపల్లి లో “స్పర్శ” లెప్రసి అవగాహన కార్యక్రమం

నిదానపల్లి లో “స్పర్శ” లెప్రసి అవగాహన కార్యక్రమం
February 05, 2026 11:32 AM 134 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వివక్షతకు ముగింపు – గౌరవానికి రక్షణ

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామపంచాయతీ లో జరిగిన అవగాహన కార్యక్రమంలో కుష్ఠు వ్యాధిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, బాధితులకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో “స్పర్శ” లెప్రసి అవగాహన కార్యక్రమంను జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13, 2026 వరకు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా కుష్ఠు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, ఉచిత చికిత్సలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కుష్ఠు వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందని, ఆలస్యం జరిగితే అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.కుష్ఠు వ్యాధి పూర్తిగా నయమయ్యే వ్యాధే. వివక్షతను విడిచిపెట్టి, బాధితులను గౌరవంగా చూడాలి” అని ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఉపసర్పంచ్ కొండ అండాలు మల్లయ్య, వార్డు మెంబర్లు, వర్కాల వినయ్, కడారి ఐలయ్య, బొడిగె పూజ, నాయకులు దయ్యాల బిక్షమయ్య, కొండ మల్లేశం గౌడ్, కొండ శేఖర్, నారపాక అశోక్, తోటకూరి ఐలయ్య, భాష మల్ల సంతోష్,బొడ్డు పల్లి తిరుపతి, కడారి మల్లేశం, చల్ల మల్లేశం, సంకు స్వామి, బొడ్డుపల్లి సతీష్, భాష మల్ల బాల రాజు, కడారి అంగడయ్య వైద్య సిబ్బంది ఎంఎల్‌హెచ్‌పీ బేబీశాలిని,ఎంపిహెచ్‌ఏ డి. విజయలక్ష్మి,ఆశా కార్యకర్త జి. మాధవి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News