Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 02:43 AM

నేడు ఏపీ కొత్త సీఎస్‌గా జి.సాయిప్రసాద్ బాధ్యతలు

నేడు ఏపీ కొత్త సీఎస్‌గా జి.సాయిప్రసాద్ బాధ్యతలు

నేడు ఏపీ కొత్త సీఎస్‌గా జి.సాయిప్రసాద్ బాధ్యతలు
February 28, 2026 12:36 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సాయిప్రసాద్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:33 నిమిషాలకు ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రస్తుత సీఎస్‌గా కొనసాగుతున్న విజయానంద్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సేవలకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

పాలనలో అనుభవజ్ఞుడైన సాయిప్రసాద్ రాష్ట్ర పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త సీఎస్ బాధ్యతల స్వీకరణతో అధికార యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News