యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాబోయే నూతన సంవత్సరం 2026 సందర్భంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలో
మార్కెట్ లో హైదరాబాదు నుండి ప్రత్యేకంగా
రంగురంగుల ముగ్గులను వేయడానికి కలర్స్
అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన రహదారిపై
అమ్మకాలు చేయడంతో రంగులు కొనుగోలు చేయడంలో యువతి మహిళలు ఉత్సాహంగా
కొనుగోలుకు చేయడానికి గ్రామస్థాయిలో నుండి పట్టణ స్థాయి వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. న్యూ ఇయర్ రోజున
ప్రతి ఇంటి ముందు రంగువల్లుల కన్నుల పండుగగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకొనున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి