నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపురం గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి
జండా ఆవిష్కరణ చేసారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి వార్డు మెంబర్లు చిలువేరు రమాదేవి శంకర్ సురపల్లి వెంకటేష్ మాజీ ఎంపీపీ గుత్త ప్రేమ్చందర్ రెడ్డి మన్నె నర్సింహారెడ్డి మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ ఏపూరి సతీష్ ఎండి షరీఫ్ ప్రముఖ రెడ్డి కత్తుల నరసింహ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి