Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:38 AM

నలంద ప్రజా సంబంధాల యువజన ఉత్సవం

నలంద ప్రజా సంబంధాల యువజన ఉత్సవం

నలంద ప్రజా సంబంధాల యువజన ఉత్సవం
January 31, 2026 05:53 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్

పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విద్యాసంస్థల సహకారంతో బాగ్‌లింగంపల్లిలోని డా. బి.ఆర్. అంబేద్కర్ కళాశాలలో నలంద ప్రజా సంబంధాల యువజన ఉత్సవం–2026ను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షులు డా. అజిత్ పాఠక్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజా సంబంధాలు, జర్నలిజంలో నైతిక విలువలు, బాధ్యతాయుత సమాచార ప్రసారం ప్రాముఖ్యతను వివరించారు. కృత్రిమ మేధస్సు వినియోగంలో జాగ్రత్త అవసరమన్నారు.

ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ కళాశాలల నుంచి సుమారు 180 మంది విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News