Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 10:22 PM

నల్గొండలో ఓటు హక్కు వినియోగించిన మంత్రి వెంకట్ రెడ్డి

నల్గొండలో ఓటు హక్కు వినియోగించిన మంత్రి వెంకట్ రెడ్డి

నల్గొండలో ఓటు హక్కు వినియోగించిన మంత్రి వెంకట్ రెడ్డి
February 11, 2026 01:27 PM 108 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

నల్గొండ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర రోడ్స్ & బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి 33వ డివిజన్ పరిధిలోని పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించారు.పోలింగ్ కేంద్రానికి సాధారణ ఓటరుల్లానే చేరుకున్న మంత్రి తన ఓటు నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. ప్రతి అర్హుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News