Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:46 PM

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకుల గా అధ్యక్షుడు జాజుల దినేష్

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకుల గా అధ్యక్షుడు జాజుల దినేష్

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకుల గా అధ్యక్షుడు జాజుల దినేష్
February 06, 2026 06:08 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకుల సంఘం కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహంగా నిర్వహించారు. ముఖ్య సలహాదారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి.ఈ ఎన్నికల్లో జాజుల దినేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా డా. అంకుస్, ప్రధాన కార్యదర్శిగా డా. శ్వేత, కోశాధికారిగా ఎస్. ప్రభాకర్ ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వై. కిరణ్, సంయుక్త కార్యదర్శులుగా కే. రమా, బాల, కే. శ్రవణ్ కుమార్ ఎంపికయ్యారు.నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ… అతిథి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని, వృత్తి హక్కుల పరిరక్షణతో పాటు విద్యా ప్రమాణాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గ సభ్యులకు కళాశాల అతిథి అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News