Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:36 PM

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకుల గా అధ్యక్షుడు జాజుల దినేష్

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకుల గా అధ్యక్షుడు జాజుల దినేష్

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకుల గా అధ్యక్షుడు జాజుల దినేష్
February 06, 2026 06:08 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకుల సంఘం కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహంగా నిర్వహించారు. ముఖ్య సలహాదారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి.ఈ ఎన్నికల్లో జాజుల దినేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా డా. అంకుస్, ప్రధాన కార్యదర్శిగా డా. శ్వేత, కోశాధికారిగా ఎస్. ప్రభాకర్ ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వై. కిరణ్, సంయుక్త కార్యదర్శులుగా కే. రమా, బాల, కే. శ్రవణ్ కుమార్ ఎంపికయ్యారు.నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ… అతిథి అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని, వృత్తి హక్కుల పరిరక్షణతో పాటు విద్యా ప్రమాణాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గ సభ్యులకు కళాశాల అతిథి అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News