Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:02 PM

ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించాలి

ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించాలి

ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించాలి
27-02-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు… బిలాల్ మస్జిద్‌లో 7వ వార్డు కౌన్సిలర్ ఈద ప్రవీణ్ పాల్గొన్నారు

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ప్రతి ముస్లిం సోదరుడు అభినందనీయుడని 7వ వార్డు కౌన్సిలర్ ఈద ప్రవీణ్ అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బిలాల్ మస్జిద్‌లో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపడుతున్న వారి కోరికలు నెరవేరాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించాలని ఆకాంక్షిస్తూ ఇఫ్తార్ విందును ప్రారంభించి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మౌన్ సాబ్ హుస్సేన్, దైద కృష్ణ, గౌస్, దేశగాని శ్రీను, మీసాల వెంకన్న, పిడమర్తి కళ్యాణ్, జానపాటి నరీ, సతిరెడ్డి తదితరులతో పాటు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Sthanikam

ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించాలి

Article Image

పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు… బిలాల్ మస్జిద్‌లో 7వ వార్డు కౌన్సిలర్ ఈద ప్రవీణ్ పాల్గొన్నారు

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ప్రతి ముస్లిం సోదరుడు అభినందనీయుడని 7వ వార్డు కౌన్సిలర్ ఈద ప్రవీణ్ అన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బిలాల్ మస్జిద్‌లో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపడుతున్న వారి కోరికలు నెరవేరాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ఫలించాలని ఆకాంక్షిస్తూ ఇఫ్తార్ విందును ప్రారంభించి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మౌన్ సాబ్ హుస్సేన్, దైద కృష్ణ, గౌస్, దేశగాని శ్రీను, మీసాల వెంకన్న, పిడమర్తి కళ్యాణ్, జానపాటి నరీ, సతిరెడ్డి తదితరులతో పాటు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News