Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:33 PM

మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
06-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న నిర్లక్ష్యానికీ తావు లేకుండా పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసే ప్రధాన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనన్నారు.

పోలింగ్‌కు సంబంధించిన ప్రతి సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాలని, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ పెట్టెలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోలింగ్ పెట్టె తెరవడం, ముద్ర వేయడం వంటి ప్రక్రియల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం నిష్పక్షపాతంగా, నిక్షేపంగా సాగాలని స్పష్టం చేశారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో నిర్లక్ష్యానికి తావు లేదు – అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న నిర్లక్ష్యానికీ తావు లేకుండా పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా సాగేలా చూసే ప్రధాన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనన్నారు.

పోలింగ్‌కు సంబంధించిన ప్రతి సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాలని, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ పెట్టెలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోలింగ్ పెట్టె తెరవడం, ముద్ర వేయడం వంటి ప్రక్రియల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం నిష్పక్షపాతంగా, నిక్షేపంగా సాగాలని స్పష్టం చేశారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News