Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:32 PM

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
06-02-2026 138 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎస్‌ఎస్‌పీజీకేఎస్ జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి గౌడ్ పిలుపు

యాదాద్రి భువనగిరి జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ గౌడ్‌ను, యాదాద్రి భువనగిరి జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి కుమార్ గౌడ్ కోరారు.ఈ సందర్భంగా పరిటాల రవి కుమార్ గౌడ్ మాట్లాడుతూ, బీసీ వర్గాల్లో ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని, ప్రతి బీసీ బిడ్డను ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకునేలా సమిష్టిగా ముందుకు సాగుతామని తెలిపారు. బీసీల హక్కులు, సంక్షేమం కోసం సంఘటితంగా పనిచేస్తూ, ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.బీసీ అభ్యర్థుల విజయమే సామాజిక న్యాయానికి బలమైన అడుగని, ఈ ఎన్నికలు బీసీల రాజకీయ శక్తిని నిరూపించే వేదికగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

Article Image

ఎస్‌ఎస్‌పీజీకేఎస్ జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి గౌడ్ పిలుపు

యాదాద్రి భువనగిరి జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ గౌడ్‌ను, యాదాద్రి భువనగిరి జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి కుమార్ గౌడ్ కోరారు.ఈ సందర్భంగా పరిటాల రవి కుమార్ గౌడ్ మాట్లాడుతూ, బీసీ వర్గాల్లో ఐక్యతను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని, ప్రతి బీసీ బిడ్డను ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకునేలా సమిష్టిగా ముందుకు సాగుతామని తెలిపారు. బీసీల హక్కులు, సంక్షేమం కోసం సంఘటితంగా పనిచేస్తూ, ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.బీసీ అభ్యర్థుల విజయమే సామాజిక న్యాయానికి బలమైన అడుగని, ఈ ఎన్నికలు బీసీల రాజకీయ శక్తిని నిరూపించే వేదికగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News