Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:39 AM

మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్

మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్

మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్
February 07, 2026 07:25 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తక్షణమే అమల్లోకి ఉత్తర్వులు

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు–2026 నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా కార్యకలాపాల సమన్వయం కోసం ప్రత్యేకంగా మీడియా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అనుమతితో ఈ నియామకాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కమిటీ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.

మీడియా సమన్వయ కమిటీ సభ్యులు:

సామ రామ్మోహన్ రెడ్డి – చైర్మన్

బి. లింగం యాదవ్ – సభ్యుడు

మీడి రవిచంద్ర – సభ్యుడు

ఆర్. రమ్యారావు – సభ్యురాలు

ఇందిరా శోభన్ – సభ్యురాలు

జక్కని అనిత – సభ్యురాలు

జి. హైమావతి – సభ్యురాలు

పాలడుగు పద్మ – సభ్యురాలు

బి. జగదీష్ నేత – సభ్యుడు

ఎం.డి. ఘౌస్ – సభ్యుడు

కల్పన రెడ్డి – సభ్యురాలు

మంజుల రెడ్డి – సభ్యురాలు

పి.ఐ. అహ్మద్ నసీర్ – సభ్యుడు

జల్పల్లి నరేందర్ – సభ్యుడు

నరేష్ రాథోడ్ – సభ్యుడు

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థులు, కార్యక్రమాలు, ప్రచార అంశాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు ఈ మీడియా సమన్వయ కమిటీ కీలక పాత్ర పోషించనుందని టీపీసీసీ అధ్యక్షుడు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News