మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్
మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్
స్థానికం బృందం
తక్షణమే అమల్లోకి ఉత్తర్వులు
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు–2026 నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా కార్యకలాపాల సమన్వయం కోసం ప్రత్యేకంగా మీడియా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ తెలిపారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అనుమతితో ఈ నియామకాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కమిటీ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.
మీడియా సమన్వయ కమిటీ సభ్యులు:
సామ రామ్మోహన్ రెడ్డి – చైర్మన్
బి. లింగం యాదవ్ – సభ్యుడు
మీడి రవిచంద్ర – సభ్యుడు
ఆర్. రమ్యారావు – సభ్యురాలు
ఇందిరా శోభన్ – సభ్యురాలు
జక్కని అనిత – సభ్యురాలు
జి. హైమావతి – సభ్యురాలు
పాలడుగు పద్మ – సభ్యురాలు
బి. జగదీష్ నేత – సభ్యుడు
ఎం.డి. ఘౌస్ – సభ్యుడు
కల్పన రెడ్డి – సభ్యురాలు
మంజుల రెడ్డి – సభ్యురాలు
పి.ఐ. అహ్మద్ నసీర్ – సభ్యుడు
జల్పల్లి నరేందర్ – సభ్యుడు
నరేష్ రాథోడ్ – సభ్యుడు
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థులు, కార్యక్రమాలు, ప్రచార అంశాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు ఈ మీడియా సమన్వయ కమిటీ కీలక పాత్ర పోషించనుందని టీపీసీసీ అధ్యక్షుడు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి