Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 02:35 AM

మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్

మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్

మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్
07-02-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తక్షణమే అమల్లోకి ఉత్తర్వులు

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు–2026 నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా కార్యకలాపాల సమన్వయం కోసం ప్రత్యేకంగా మీడియా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అనుమతితో ఈ నియామకాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కమిటీ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.

మీడియా సమన్వయ కమిటీ సభ్యులు:

సామ రామ్మోహన్ రెడ్డి – చైర్మన్

బి. లింగం యాదవ్ – సభ్యుడు

మీడి రవిచంద్ర – సభ్యుడు

ఆర్. రమ్యారావు – సభ్యురాలు

ఇందిరా శోభన్ – సభ్యురాలు

జక్కని అనిత – సభ్యురాలు

జి. హైమావతి – సభ్యురాలు

పాలడుగు పద్మ – సభ్యురాలు

బి. జగదీష్ నేత – సభ్యుడు

ఎం.డి. ఘౌస్ – సభ్యుడు

కల్పన రెడ్డి – సభ్యురాలు

మంజుల రెడ్డి – సభ్యురాలు

పి.ఐ. అహ్మద్ నసీర్ – సభ్యుడు

జల్పల్లి నరేందర్ – సభ్యుడు

నరేష్ రాథోడ్ – సభ్యుడు

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థులు, కార్యక్రమాలు, ప్రచార అంశాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు ఈ మీడియా సమన్వయ కమిటీ కీలక పాత్ర పోషించనుందని టీపీసీసీ అధ్యక్షుడు తెలిపారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ మీడియా సమన్వయ కమిటీ ఏర్పాటు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్

Article Image

తక్షణమే అమల్లోకి ఉత్తర్వులు

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు–2026 నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా కార్యకలాపాల సమన్వయం కోసం ప్రత్యేకంగా మీడియా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అనుమతితో ఈ నియామకాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కమిటీ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.

మీడియా సమన్వయ కమిటీ సభ్యులు:

సామ రామ్మోహన్ రెడ్డి – చైర్మన్

బి. లింగం యాదవ్ – సభ్యుడు

మీడి రవిచంద్ర – సభ్యుడు

ఆర్. రమ్యారావు – సభ్యురాలు

ఇందిరా శోభన్ – సభ్యురాలు

జక్కని అనిత – సభ్యురాలు

జి. హైమావతి – సభ్యురాలు

పాలడుగు పద్మ – సభ్యురాలు

బి. జగదీష్ నేత – సభ్యుడు

ఎం.డి. ఘౌస్ – సభ్యుడు

కల్పన రెడ్డి – సభ్యురాలు

మంజుల రెడ్డి – సభ్యురాలు

పి.ఐ. అహ్మద్ నసీర్ – సభ్యుడు

జల్పల్లి నరేందర్ – సభ్యుడు

నరేష్ రాథోడ్ – సభ్యుడు

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థులు, కార్యక్రమాలు, ప్రచార అంశాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు ఈ మీడియా సమన్వయ కమిటీ కీలక పాత్ర పోషించనుందని టీపీసీసీ అధ్యక్షుడు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News