మృతురాలి కుటుంబానికి యువనాయకుల ఆర్థిక సహాయం.
మృతురాలి కుటుంబానికి యువనాయకుల ఆర్థిక సహాయం.
స్థానికం బృందం
ఇంద్రపాలనగరంలో అకాల మరణం చెందిన శివగల్ల నర్సమ్మ పార్థివదేహానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ రూ.5,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అనూహ్యంగా కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్యతో పాటు మందడి సాగర్ రెడ్డి, రాస వెంకటేశం, సింగణబోయిన జంగయ్య, సింగణబోయిన సత్యనారాయణ, గోళ్లేపల్లి యాదయ్య, చిన్నపాక సురేష్, కొంగరి నర్సింహా, రాధారపు మల్లేష్, గర్ధాస్ కరుణాకర్, ఈర్లపల్లి మల్లయ్య, ఈర్లపల్లి రమేష్, మంటి లింగస్వామి, బోనగిరి మధు, వెలిమినేటి నరేష్, శివగల్ల జ్ఞానేశ్వర్, గర్ధాస్ మధు, గర్ధాస్ శ్రీకాంత్, రాజన్నగారి మురళి, సింగణబోయిన మల్లేష్, గండు స్వామి, పుట్టల సాయికుమార్, మంటి స్వామి, మంటి బాబు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి