Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:40 PM

మృతురాలి కుటుంబానికి యువనాయకుల ఆర్థిక సహాయం.

మృతురాలి కుటుంబానికి యువనాయకుల ఆర్థిక సహాయం.

మృతురాలి కుటుంబానికి యువనాయకుల ఆర్థిక సహాయం.
03-02-2026 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలో అకాల మరణం చెందిన శివగల్ల నర్సమ్మ పార్థివదేహానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ రూ.5,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అనూహ్యంగా కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్యతో పాటు మందడి సాగర్ రెడ్డి, రాస వెంకటేశం, సింగణబోయిన జంగయ్య, సింగణబోయిన సత్యనారాయణ, గోళ్లేపల్లి యాదయ్య, చిన్నపాక సురేష్, కొంగరి నర్సింహా, రాధారపు మల్లేష్, గర్ధాస్ కరుణాకర్, ఈర్లపల్లి మల్లయ్య, ఈర్లపల్లి రమేష్, మంటి లింగస్వామి, బోనగిరి మధు, వెలిమినేటి నరేష్, శివగల్ల జ్ఞానేశ్వర్, గర్ధాస్ మధు, గర్ధాస్ శ్రీకాంత్, రాజన్నగారి మురళి, సింగణబోయిన మల్లేష్, గండు స్వామి, పుట్టల సాయికుమార్, మంటి స్వామి, మంటి బాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మృతురాలి కుటుంబానికి యువనాయకుల ఆర్థిక సహాయం.

Article Image

ఇంద్రపాలనగరంలో అకాల మరణం చెందిన శివగల్ల నర్సమ్మ పార్థివదేహానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ రూ.5,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అనూహ్యంగా కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సహాయ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు పుట్టల లక్ష్మమ్మ ముత్యాలు, మాజీ సర్పంచ్ కాటపల్లి యాదయ్యతో పాటు మందడి సాగర్ రెడ్డి, రాస వెంకటేశం, సింగణబోయిన జంగయ్య, సింగణబోయిన సత్యనారాయణ, గోళ్లేపల్లి యాదయ్య, చిన్నపాక సురేష్, కొంగరి నర్సింహా, రాధారపు మల్లేష్, గర్ధాస్ కరుణాకర్, ఈర్లపల్లి మల్లయ్య, ఈర్లపల్లి రమేష్, మంటి లింగస్వామి, బోనగిరి మధు, వెలిమినేటి నరేష్, శివగల్ల జ్ఞానేశ్వర్, గర్ధాస్ మధు, గర్ధాస్ శ్రీకాంత్, రాజన్నగారి మురళి, సింగణబోయిన మల్లేష్, గండు స్వామి, పుట్టల సాయికుమార్, మంటి స్వామి, మంటి బాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News