శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం రాష్ట్ర మంత్రి సవిత నివాసంలో తన సమక్షంలో ఆమె వ్యక్తిగత అనుచరుడు నాగేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెదేపా శ్రేణులు హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత నాగేంద్రకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగేంద్ర, తన జన్మదిన వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించిన మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.
వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగి, నాయకులు నాగేంద్రకు శుభాకాంక్షలు తెలియజేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి