కనగల్లు మండలం తేలకంటిగూడెం గ్రామ సర్పంచ్ బైరు నాగమణి నాగయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో మంత్రి గా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ ప్రాంతానికి చెందిన నాయకుడు కావడం తమ అదృష్టమని పేర్కొన్నారు.
గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తమను ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పథకాల అమలు, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. తేలకంటిగూడెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి