Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేద కుటుంబానికి ఎమ్మెల్యే అండ… పెళ్లికి ఆర్థిక సహాయం అందజేసిన వేముల వీరేశం. మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు 5k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 26, 2026 05:00 PM

మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు

మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు

మండల స్థాయికి ‘ప్రజావాణి’ విస్తరణకు సీఎం రేవంత్ ఆదేశాలు
April 26, 2026 03:02 PM 7 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: ప్రజల సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజావాణి’ సేవలను మరింత విస్తరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని దశలవారీగా విస్తరించి, రెవెన్యూ డివిజన్ స్థాయి నుంచి మండల స్థాయికి తీసుకురావాలని స్పష్టం చేశారు.

ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా నమోదు చేసి నిర్ణీత గడువులో పరిష్కరించాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు పరిష్కారం పురోగతిని అర్జీదారులకు నిరంతరం తెలియజేయాలని పేర్కొన్నారు.

ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏకీకృత డిజిటల్ వేదికను ఏర్పాటు చేయాలని, రియల్ టైమ్ పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. పరిష్కారం కాని ఫిర్యాదులు స్వయంచాలకంగా పైస్థాయికి చేరే విధంగా ‘ఆటో ఎస్కలేషన్’ వ్యవస్థను అమలు చేయాలని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News