Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 11:09 PM

మిత్రుని కుటుంబానికి అండగా… స్నేహానికి నిలువెత్తు ఉదాహరణ

మిత్రుని కుటుంబానికి అండగా… స్నేహానికి నిలువెత్తు ఉదాహరణ

మిత్రుని కుటుంబానికి అండగా… స్నేహానికి నిలువెత్తు ఉదాహరణ
18-02-2026 416 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

అనారోగ్యంతో అకాల మరణం చెందిన చిరకాల మిత్రుడు గురుకు శివప్రసాద్ కుటుంబానికి అండగా నిలుస్తూ స్నేహితులు నిజమైన మిత్రత్వానికి అర్థం చెప్పిన ఘటన రామన్నపేటలో చోటుచేసుకుంది.

రామన్నపేట మండల కేంద్రానికి చెందిన గురుకు శివప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే 2006-07 విద్యాసంవత్సరంలో రామన్నపేట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివిన బ్యాచ్ మిత్రులు ఒక్కటయ్యారు. “మిత్రుని కుటుంబానికి ఈ కష్టకాలంలో తోడుగా ఉండాలి” అనే సంకల్పంతో ముందుకు వచ్చారు.

స్నేహబంధానికి నిదర్శనంగా వారు తమవంతుగా రూ.22,000 సేకరించి, బుధవారం దశదిన కర్మ రోజు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

“స్నేహం మాటల్లో కాదు… అవసర సమయంలో అండగా నిలబడటంలో ఉంది” అని మిత్రులు పేర్కొన్నారు. ఈ సంఘటన స్థానికంగా హృదయాలను కదిలించింది

Sthanikam

మిత్రుని కుటుంబానికి అండగా… స్నేహానికి నిలువెత్తు ఉదాహరణ

Article Image

రామన్నపేట,

అనారోగ్యంతో అకాల మరణం చెందిన చిరకాల మిత్రుడు గురుకు శివప్రసాద్ కుటుంబానికి అండగా నిలుస్తూ స్నేహితులు నిజమైన మిత్రత్వానికి అర్థం చెప్పిన ఘటన రామన్నపేటలో చోటుచేసుకుంది.

రామన్నపేట మండల కేంద్రానికి చెందిన గురుకు శివప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే 2006-07 విద్యాసంవత్సరంలో రామన్నపేట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివిన బ్యాచ్ మిత్రులు ఒక్కటయ్యారు. “మిత్రుని కుటుంబానికి ఈ కష్టకాలంలో తోడుగా ఉండాలి” అనే సంకల్పంతో ముందుకు వచ్చారు.

స్నేహబంధానికి నిదర్శనంగా వారు తమవంతుగా రూ.22,000 సేకరించి, బుధవారం దశదిన కర్మ రోజు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

“స్నేహం మాటల్లో కాదు… అవసర సమయంలో అండగా నిలబడటంలో ఉంది” అని మిత్రులు పేర్కొన్నారు. ఈ సంఘటన స్థానికంగా హృదయాలను కదిలించింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News