Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:34 AM

మీడియా సమన్వయ కమిటీలో మేడి రవిచంద్ర

మీడియా సమన్వయ కమిటీలో మేడి రవిచంద్ర

మీడియా సమన్వయ కమిటీలో మేడి రవిచంద్ర
February 07, 2026 07:36 PM 252 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు–2026 నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీడియా కార్యకలాపాల సమన్వయం కోసం ప్రత్యేక మీడియా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ ప్రకటించారు.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అనుమతితో ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. కమిటీ తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.మీడియా సమన్వయ కమిటీ సభ్యుడిగా మేడి రవిచంద్రను నియమించారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులు, ప్రచార కార్యక్రమాలు, ప్రజాసంబంధిత అంశాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News