Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:59 AM

మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతం

మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతం

మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతం
17-12-2025 346 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతం

ఎన్నికల అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ హనుమంత రావు అభినందనలు

స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా ముగిసిన సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో అందరూ సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు.

భవిష్యత్తులోనూ ఇలాంటి బాధ్యతలను అదే ఉత్సాహంతో, విజయవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ, ఎన్నికల ప్రక్రియకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతం

Article Image

మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతం

ఎన్నికల అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ హనుమంత రావు అభినందనలు

స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా ముగిసిన సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో అందరూ సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు.

భవిష్యత్తులోనూ ఇలాంటి బాధ్యతలను అదే ఉత్సాహంతో, విజయవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ, ఎన్నికల ప్రక్రియకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News