Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:23 PM

మల్లన్న గుట్ట ఉత్సవ కమిటీ చైర్మన్‌గా చల్ల నరసింహ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

మల్లన్న గుట్ట ఉత్సవ కమిటీ చైర్మన్‌గా చల్ల నరసింహ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

మల్లన్న గుట్ట ఉత్సవ కమిటీ చైర్మన్‌గా చల్ల నరసింహ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక
05-02-2026 222 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ శివరాత్రి మొదలు కొని 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి బుధవారం నిదానపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉపసర్పంచ్ కొండ అండాల మల్లయ్య, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్‌గా చల్ల నరసింహ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కమిటీ డైరెక్టర్లుగా

సంకు స్వామి, కడారి (మల్లేశం) అంగడయ్య, భాష మల్ల బాలరాజు, ఆగు చిన్న లింగస్వామిలను ఎంపిక చేశారు.

బ్రహ్మోత్సవాలను భక్తుల సహకారంతో సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించేందుకు కమిటీ కృషి చేస్తుందని నూతన చైర్మన్ చల్ల నరసింహ యాదవ్ తెలిపారు.


Sthanikam

మల్లన్న గుట్ట ఉత్సవ కమిటీ చైర్మన్‌గా చల్ల నరసింహ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

Article Image

రామన్నపేట, నిదానపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మల్లన్న గుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (చిన్న శ్రీశైలం) బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ శివరాత్రి మొదలు కొని 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి బుధవారం నిదానపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉపసర్పంచ్ కొండ అండాల మల్లయ్య, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్‌గా చల్ల నరసింహ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కమిటీ డైరెక్టర్లుగా

సంకు స్వామి, కడారి (మల్లేశం) అంగడయ్య, భాష మల్ల బాలరాజు, ఆగు చిన్న లింగస్వామిలను ఎంపిక చేశారు.

బ్రహ్మోత్సవాలను భక్తుల సహకారంతో సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించేందుకు కమిటీ కృషి చేస్తుందని నూతన చైర్మన్ చల్ల నరసింహ యాదవ్ తెలిపారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News