మాజీ మంత్రి పల్లె ని కలిసిన టీడీపీ అధ్యక్షురాలు పర్వీన్ భాను
మాజీ మంత్రి పల్లె ని కలిసిన టీడీపీ అధ్యక్షురాలు పర్వీన్ భాను
Anjali
రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ని కదిరి నియోజవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు పర్వీన్ భాను పుట్టపర్తి టిడిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పర్వీన్ భాను చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో చురుకుగా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థుల విజయం కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ని కదిరి నియోజవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు పర్వీన్ భాను పుట్టపర్తి టిడిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పర్వీన్ భాను చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో చురుకుగా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థుల విజయం కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి