PRINT TIME: April 10, 2026 07:13 AM
మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు
మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు
December 21, 2025 06:09 PM
41 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు
స్థానిక ప్రతినిధి
సత్యసాయి జిల్లా, ధర్మవరం: పుట్టపర్తి వాసినీ గోల్ల దీపా @ పద్మ (32, గృహిణి) తన భర్త వీరేష్తో గొడవ పడి, 02.12.2025 న ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన పిల్లలు – అఖిల్ (14), చైత్రవి (5), యశ్వంత్ కృష్ణ (4) తో కలిసి ఇంటి నుంచి బయలుదేరింది. దీప, సైనిక్ పూరి వద్ద బంధువుల ఇంటికి వెళ్లిన తర్వాత, 04.12.2025 న తిరిగి “సొంత ఊరికి వెళ్తున్నాను” అని చెప్పింది.
ఇప్పటి వరకు ఆమె ఇంటికి చేరలేదని భర్త వీరేష్ ఫిర్యాదు చేశారు. దీంతో, 20.12.2025 న సత్యసాయి జిల్లా పోలీసులు మహిళా మరియు పిల్లలు అదృశ్యం కేసు నమోదు చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి