Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:03 PM

మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు

మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు

మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు
December 21, 2025 06:09 PM 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు

స్థానిక ప్రతినిధి

సత్యసాయి జిల్లా, ధర్మవరం: పుట్టపర్తి వాసినీ గోల్ల దీపా @ పద్మ (32, గృహిణి) తన భర్త వీరేష్తో గొడవ పడి, 02.12.2025 న ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన పిల్లలు – అఖిల్ (14), చైత్రవి (5), యశ్వంత్ కృష్ణ (4) తో కలిసి ఇంటి నుంచి బయలుదేరింది. దీప, సైనిక్ పూరి వద్ద బంధువుల ఇంటికి వెళ్లిన తర్వాత, 04.12.2025 న తిరిగి “సొంత ఊరికి వెళ్తున్నాను” అని చెప్పింది.

ఇప్పటి వరకు ఆమె ఇంటికి చేరలేదని భర్త వీరేష్ ఫిర్యాదు చేశారు. దీంతో, 20.12.2025 న సత్యసాయి జిల్లా పోలీసులు మహిళా మరియు పిల్లలు అదృశ్యం కేసు నమోదు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News