Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:52 AM

మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు

మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు

మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు
December 21, 2025 06:09 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళా, పిల్లలు అదృశ్యం – పోలీసులు కేసు నమోదు

స్థానిక ప్రతినిధి

సత్యసాయి జిల్లా, ధర్మవరం: పుట్టపర్తి వాసినీ గోల్ల దీపా @ పద్మ (32, గృహిణి) తన భర్త వీరేష్తో గొడవ పడి, 02.12.2025 న ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన పిల్లలు – అఖిల్ (14), చైత్రవి (5), యశ్వంత్ కృష్ణ (4) తో కలిసి ఇంటి నుంచి బయలుదేరింది. దీప, సైనిక్ పూరి వద్ద బంధువుల ఇంటికి వెళ్లిన తర్వాత, 04.12.2025 న తిరిగి “సొంత ఊరికి వెళ్తున్నాను” అని చెప్పింది.

ఇప్పటి వరకు ఆమె ఇంటికి చేరలేదని భర్త వీరేష్ ఫిర్యాదు చేశారు. దీంతో, 20.12.2025 న సత్యసాయి జిల్లా పోలీసులు మహిళా మరియు పిల్లలు అదృశ్యం కేసు నమోదు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News