Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 10:59 PM

కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం దైద రవీందర్

కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం దైద రవీందర్

కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం దైద రవీందర్
18-02-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త దొడ్డి మారయ్యకు నివాళి

రామన్నపేట మండలంలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దొడ్డి మారయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైద రవీందర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మారయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దహన సంస్కారాల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసర జానారెడ్డి, తుర్కపల్లి సర్పంచ్ పిచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ మల్లయ్య, జే వెంకన్న, ప్రశాంత్, జానయ్య, సూరయ్య, యాదగిరి, శంకర్, వెంకటాచారి, సాలయ్య, నర్సింహ, కృష్ణయ్య, కుమార్ తదితర గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.

Sthanikam

కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం దైద రవీందర్

Article Image

సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త దొడ్డి మారయ్యకు నివాళి

రామన్నపేట మండలంలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దొడ్డి మారయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైద రవీందర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మారయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దహన సంస్కారాల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసర జానారెడ్డి, తుర్కపల్లి సర్పంచ్ పిచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ మల్లయ్య, జే వెంకన్న, ప్రశాంత్, జానయ్య, సూరయ్య, యాదగిరి, శంకర్, వెంకటాచారి, సాలయ్య, నర్సింహ, కృష్ణయ్య, కుమార్ తదితర గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News