Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 08:55 PM

కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం దైద రవీందర్

కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం దైద రవీందర్

కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం దైద రవీందర్
February 18, 2026 04:04 PM 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త దొడ్డి మారయ్యకు నివాళి

రామన్నపేట మండలంలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దొడ్డి మారయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైద రవీందర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మారయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దహన సంస్కారాల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసర జానారెడ్డి, తుర్కపల్లి సర్పంచ్ పిచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ మల్లయ్య, జే వెంకన్న, ప్రశాంత్, జానయ్య, సూరయ్య, యాదగిరి, శంకర్, వెంకటాచారి, సాలయ్య, నర్సింహ, కృష్ణయ్య, కుమార్ తదితర గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News