Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:46 PM

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
January 31, 2026 03:42 PM 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో శనివారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, పరిపాలనా అధికారులు వంటి వివిధ పాత్రలు పోషిస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఉపాధ్యాయుల పాత్రలో ఉన్న విద్యార్థులు తరగతి గదుల్లో తమ తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తూ తమ ప్రతిభా నైపుణ్యాలను చాటారు. అలాగే పరిపాలనా వ్యవస్థ పనితీరును ప్రతిబింబించేలా అధికారులు పాత్రల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌గా రింషా సదాఫ్, ఉప జిల్లా కలెక్టర్‌గా కె. గీతాంజలి, జిల్లా విద్యాశాఖాధికారిగా ఉమేమా బుస్రా, ఉప జిల్లా విద్యాశాఖాధికారిగా అంతుల్ హాది, మండల విద్యాశాఖాధికారిగా బి. ప్రతీక్ చారి, మండల రెవెన్యూ అధికారిగా ఎన్. జస్వంత్, పాఠశాల కరెస్పాండెంట్‌గా ఎం. రిషిత, ప్రధానోపాధ్యాయురాలిగా బి. చైత్ర విద్యార్థులు తమ పాత్రలను సమర్థవంతంగా నిర్వహించారు.అనంతరం జరిగిన సమావేశంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు బి. యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె.వి.ఎన్.ఎస్. మణి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రషీద్, మురళి, శ్రీనివాస్, మల్లేష్, అలీం, సత్తయ్య, ఉమారాణి, మహాలక్ష్మి, పూనం దాస్, వినోద, లావణ్య, ఫారియా, విజయలక్ష్మి, కరుణ, కళ్యాణి, శ్వేతా, మమత, శ్రీలత, సంధ్య, మాధవి, ఎస్. ఉమారాణి, టి. లావణ్య, రేణుక, కవిత, అనూష, నజియా, సరిత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News