Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:47 PM

కేసీఆర్‌పై సిట్ విచారణకు నిరసన… రామన్నపేటలో బిఆర్ఎస్ ఆందోళన

కేసీఆర్‌పై సిట్ విచారణకు నిరసన… రామన్నపేటలో బిఆర్ఎస్ ఆందోళన

కేసీఆర్‌పై సిట్ విచారణకు నిరసన… రామన్నపేటలో బిఆర్ఎస్ ఆందోళన
February 01, 2026 05:14 PM 134 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో ప్రభుత్వం పిలవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, రాజకీయ కక్షతోనే ఈ చర్యలు చేపడుతున్నారని బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే విచారణ కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజల తీర్పుతో ఎన్నుకోబడిన నాయకుడిపై ఈ తరహా చర్యలు తగవని, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వ వ్యవహారం ఉందని నాయకులు విమర్శించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, వివిధ గ్రామాల సర్పంచులు కూనూరి సాయికుమార్, పులిపలుపుల వీరస్వామి . మాజీ ఎంపీటీసీలు వేమవరం సుధీర్ బాబు, పున్న వెంకటేశం, ఎండి ఆమీర్, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, బద్దుల రమేష్, ఎస్ కే చాంద్ హాజరయ్యారు.పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, యువజన విభాగం మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న, జనం పెళ్లి ఉపసర్పంచ్ చొప్పరి నరసింహతో పాటు మిరియాల మల్లేశం, గంగుల రాఘవరెడ్డి, నక్క నరేందర్, నల్ల సైదులు, నక్క రాములు, కూనూరి ముత్తయ్య బండ శ్రీనివాసరెడ్డి,బొడ్డుపల్లి రాజు, మధ్యపూరి ఐలయ్య, మేకల రాములు, ఆవుల శ్రీధర్, జాల అమరేందర్ రెడ్డి, నక్క రాంనర్సయ్య, మాండ్ర ఉపేందర్, నోముల గణేష్, కల్లూరి నరేష్, గట్టు శేఖర్, వంగాల సాయికుమార్, కొసని అంజయ్య, నారపాక రమేష్స,బోయిన బిక్షం, ఎర్రబోయిన గోపాల్, కోనేటి యాదయ్య, ఎర్రబోయిన సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News