Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:30 PM

కర్నూలు జిల్లా అధ్యక్షురాలి ప్రమాణ స్వీకారానికి ఆదోనినుంచి భారీగా తరలి వెళ్లిన నేతలు

కర్నూలు జిల్లా అధ్యక్షురాలి ప్రమాణ స్వీకారానికి ఆదోనినుంచి భారీగా తరలి వెళ్లిన నేతలు

కర్నూలు జిల్లా అధ్యక్షురాలి ప్రమాణ స్వీకారానికి ఆదోనినుంచి భారీగా తరలి వెళ్లిన నేతలు
05-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టిడిపి శక్తి ప్రదర్శన

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా గుడిసే ఆది కృష్ణమ్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆదోనినుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కర్నూలుకు బయలుదేరారు. ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మదిరే సూరం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తరలింపు జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిలవనుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోనెహళ్లి గోపాల్ రెడ్డి సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

Sthanikam

కర్నూలు జిల్లా అధ్యక్షురాలి ప్రమాణ స్వీకారానికి ఆదోనినుంచి భారీగా తరలి వెళ్లిన నేతలు

Article Image

టిడిపి శక్తి ప్రదర్శన

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా గుడిసే ఆది కృష్ణమ్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆదోనినుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కర్నూలుకు బయలుదేరారు. ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మదిరే సూరం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తరలింపు జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిలవనుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోనెహళ్లి గోపాల్ రెడ్డి సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News