Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:16 PM

జైనపల్లిలో లింగయ్య కుటుంబానికి అరుముల్లా రాజు ఆర్థిక సాయం

జైనపల్లిలో లింగయ్య కుటుంబానికి అరుముల్లా రాజు ఆర్థిక సాయం

జైనపల్లిలో లింగయ్య కుటుంబానికి అరుముల్లా రాజు ఆర్థిక సాయం
January 04, 2026 09:04 AM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్ స్థానికంఉషా కిరణ్

బీబీనగర్ మండలంలోని జైనపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన పొట్ట లింగయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జైనపల్లి కాంగ్రెస్ నాయకుడు అరుముల్లా రాజు ముధిరాజ్ మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఆకస్మిక మరణంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలవడం మానవతా బాధ్యత అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. అవసర సమయంలో ప్రజలకు తోడుగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆరుముళ్ల రమేష్, ఆరుముళ్ల అంజయ్య, నక్కీర్త గండయ్య, సల్ల సీతమ్మ, పొట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News