Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 PM

జైనపల్లిలో లింగయ్య కుటుంబానికి అరుముల్లా రాజు ఆర్థిక సాయం

జైనపల్లిలో లింగయ్య కుటుంబానికి అరుముల్లా రాజు ఆర్థిక సాయం

జైనపల్లిలో లింగయ్య కుటుంబానికి అరుముల్లా రాజు ఆర్థిక సాయం
04-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్ స్థానికంఉషా కిరణ్

బీబీనగర్ మండలంలోని జైనపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన పొట్ట లింగయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జైనపల్లి కాంగ్రెస్ నాయకుడు అరుముల్లా రాజు ముధిరాజ్ మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఆకస్మిక మరణంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలవడం మానవతా బాధ్యత అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. అవసర సమయంలో ప్రజలకు తోడుగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆరుముళ్ల రమేష్, ఆరుముళ్ల అంజయ్య, నక్కీర్త గండయ్య, సల్ల సీతమ్మ, పొట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జైనపల్లిలో లింగయ్య కుటుంబానికి అరుముల్లా రాజు ఆర్థిక సాయం

Article Image

బీబీనగర్ స్థానికంఉషా కిరణ్

బీబీనగర్ మండలంలోని జైనపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన పొట్ట లింగయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జైనపల్లి కాంగ్రెస్ నాయకుడు అరుముల్లా రాజు ముధిరాజ్ మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

ఆకస్మిక మరణంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలవడం మానవతా బాధ్యత అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. అవసర సమయంలో ప్రజలకు తోడుగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆరుముళ్ల రమేష్, ఆరుముళ్ల అంజయ్య, నక్కీర్త గండయ్య, సల్ల సీతమ్మ, పొట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News