Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:00 AM

ఇంటర్ ఫలితాల్లో 'అరవిందో' ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో 'అరవిందో' ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో 'అరవిందో' ప్రభంజనం
13-04-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర స్థాయిలో తనుశ్రీకి 6వ ర్యాంక

ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అరవిందో జూనియర్ కళాశాల విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. విద్యార్థిని జక్కీడి తనుశ్రీ 440 మార్కులకు గాను 432 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలోనే 6వ ర్యాంకు కైవసం చేసుకోవడం విశేషం. కళాశాలలోని ఇతర విద్యార్థులు కూడా భారీ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.​కుంట రణక్ రెడ్డి 430/470 ​రచ్చ వినయ్ 430/470 ​ఇరుగదిండ్ల సౌమ్య 414/440 ​ఎడ్ల శ్రీజ: 901/1000 ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో యాజమాన్యం విద్యార్థులను ఘనంగా సన్మానించింది. యాజమాన్యం మాట్లాడుతూ.. విద్యార్థుల పట్టుదల, అధ్యాపకుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.​ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బత్తుల శంకర్, కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ వల్లమల రాజశేఖర్, డైరెక్టర్లు పాలు విష్ణుకుమార్, వాలుగొండ శ్రీనివాస్, చిలువేరు దుర్గయ్య, కట్టెల లింగస్వామి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటర్ ఫలితాల్లో 'అరవిందో' ప్రభంజనం

Article Image

రాష్ట్ర స్థాయిలో తనుశ్రీకి 6వ ర్యాంక

ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అరవిందో జూనియర్ కళాశాల విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. విద్యార్థిని జక్కీడి తనుశ్రీ 440 మార్కులకు గాను 432 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలోనే 6వ ర్యాంకు కైవసం చేసుకోవడం విశేషం. కళాశాలలోని ఇతర విద్యార్థులు కూడా భారీ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.​కుంట రణక్ రెడ్డి 430/470 ​రచ్చ వినయ్ 430/470 ​ఇరుగదిండ్ల సౌమ్య 414/440 ​ఎడ్ల శ్రీజ: 901/1000 ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో యాజమాన్యం విద్యార్థులను ఘనంగా సన్మానించింది. యాజమాన్యం మాట్లాడుతూ.. విద్యార్థుల పట్టుదల, అధ్యాపకుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.​ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బత్తుల శంకర్, కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ వల్లమల రాజశేఖర్, డైరెక్టర్లు పాలు విష్ణుకుమార్, వాలుగొండ శ్రీనివాస్, చిలువేరు దుర్గయ్య, కట్టెల లింగస్వామి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News