PRINT TIME: February 24, 2026 02:01 AM
ఇంద్రపాలనగరం: టెన్త్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ. సర్పంచ్ విక్రమ్
ఇంద్రపాలనగరం: టెన్త్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ. సర్పంచ్ విక్రమ్
February 03, 2026 12:21 PM
64 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
ఇంద్రపాలనగరంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుతున్న విద్యార్థులకు సాక్షి యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ఎస్సి విద్యార్థులకు సాక్షి సంస్థ అందిస్తున్న ఉచిత స్టడీ మెటీరియల్ను ఈ సందర్భంగా విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించగా, సాక్షి దినపత్రిక విలేకరి కనతాల శ్రీధర్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి