Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:26 AM

ఇంద్రపాలనగరం: టెన్త్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ. సర్పంచ్ విక్రమ్

ఇంద్రపాలనగరం: టెన్త్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ. సర్పంచ్ విక్రమ్

ఇంద్రపాలనగరం: టెన్త్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ. సర్పంచ్ విక్రమ్
February 03, 2026 12:21 PM 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుతున్న విద్యార్థులకు సాక్షి యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్‌ఎస్‌సి విద్యార్థులకు సాక్షి సంస్థ అందిస్తున్న ఉచిత స్టడీ మెటీరియల్‌ను ఈ సందర్భంగా విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించగా, సాక్షి దినపత్రిక విలేకరి కనతాల శ్రీధర్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News