Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:40 AM

ఇంద్రపాలనగరం: టెన్త్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ. సర్పంచ్ విక్రమ్

ఇంద్రపాలనగరం: టెన్త్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ. సర్పంచ్ విక్రమ్

ఇంద్రపాలనగరం: టెన్త్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ. సర్పంచ్ విక్రమ్
February 03, 2026 12:21 PM 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుతున్న విద్యార్థులకు సాక్షి యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్‌ఎస్‌సి విద్యార్థులకు సాక్షి సంస్థ అందిస్తున్న ఉచిత స్టడీ మెటీరియల్‌ను ఈ సందర్భంగా విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చేతుల మీదుగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించగా, సాక్షి దినపత్రిక విలేకరి కనతాల శ్రీధర్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News