Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:13 AM

ఇంద్రపాలనగరంలో విషాదం – ఆగమ్మ కుటుంబానికి అండగా యువనాయకులు

ఇంద్రపాలనగరంలో విషాదం – ఆగమ్మ కుటుంబానికి అండగా యువనాయకులు

ఇంద్రపాలనగరంలో విషాదం – ఆగమ్మ కుటుంబానికి అండగా యువనాయకులు
February 23, 2026 12:42 PM 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలో అకాల మరణం చెందిన రాదారపు ఆగమ్మ కుటుంబానికి గ్రామ యువనాయకులు అండగా నిలిచారు. మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ ఆగమ్మ కుటుంబానికి రూ.5,000 ఆర్థికసహాయం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కష్టకాలంలో గ్రామస్తులంతా ఒక్కటిగా నిలవడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులో కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, కాటపల్లి యాదయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, రాస వెంకటేష్, మందడి శ్రీధర్ రెడ్డి, రవ్వ నర్సింహా, ఈర్లపల్లి మల్లయ్య, పగుడాల రామచంద్రం, సింగణబోయిన జంగయ్య, సింగణబోయిన సత్యనారాయణ, చిన్నపాక సురేష్, గర్ధాస్ కరుణాకర్, జిట్టబోయిన వెంకటేష్, నక్క వెంకటేష్, కాటపల్లి మహేష్, బోనగిరి మధు, వెలిమినేటి నరేష్, బోనగిరి వెంకటేష్, ఈర్లపల్లి రమేష్, నీరుడు నరేష్, కాటపల్లి రమేష్, కంబాలపల్లి శ్రీశైలం, గడ్డం సాయి, శివగల్ల జ్ఞానేశ్వర్, నల్ల రమేష్, మాధం నగేష్, రాస సత్తయ్య, మట్ట యాదయ్య, సింగణబోయిన మల్లేశం, రాదారపు శంకరయ్య, రాధారపు సిద్దయ్య, పావురాల ఐలయ్య, రాధారపు మల్లేశం, రూపని బాలూ, రాదారపు సంగీత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News