Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:41 PM

ఇంద్రపాలనగరంలో విషాదం – ఆగమ్మ కుటుంబానికి అండగా యువనాయకులు

ఇంద్రపాలనగరంలో విషాదం – ఆగమ్మ కుటుంబానికి అండగా యువనాయకులు

ఇంద్రపాలనగరంలో విషాదం – ఆగమ్మ కుటుంబానికి అండగా యువనాయకులు
February 23, 2026 12:42 PM 121 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరంలో అకాల మరణం చెందిన రాదారపు ఆగమ్మ కుటుంబానికి గ్రామ యువనాయకులు అండగా నిలిచారు. మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ ఆగమ్మ కుటుంబానికి రూ.5,000 ఆర్థికసహాయం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కష్టకాలంలో గ్రామస్తులంతా ఒక్కటిగా నిలవడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులో కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, కాటపల్లి యాదయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, రాస వెంకటేష్, మందడి శ్రీధర్ రెడ్డి, రవ్వ నర్సింహా, ఈర్లపల్లి మల్లయ్య, పగుడాల రామచంద్రం, సింగణబోయిన జంగయ్య, సింగణబోయిన సత్యనారాయణ, చిన్నపాక సురేష్, గర్ధాస్ కరుణాకర్, జిట్టబోయిన వెంకటేష్, నక్క వెంకటేష్, కాటపల్లి మహేష్, బోనగిరి మధు, వెలిమినేటి నరేష్, బోనగిరి వెంకటేష్, ఈర్లపల్లి రమేష్, నీరుడు నరేష్, కాటపల్లి రమేష్, కంబాలపల్లి శ్రీశైలం, గడ్డం సాయి, శివగల్ల జ్ఞానేశ్వర్, నల్ల రమేష్, మాధం నగేష్, రాస సత్తయ్య, మట్ట యాదయ్య, సింగణబోయిన మల్లేశం, రాదారపు శంకరయ్య, రాధారపు సిద్దయ్య, పావురాల ఐలయ్య, రాధారపు మల్లేశం, రూపని బాలూ, రాదారపు సంగీత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News