ఇంద్రపాలనగరంలో విషాదం – ఆగమ్మ కుటుంబానికి అండగా యువనాయకులు
ఇంద్రపాలనగరంలో విషాదం – ఆగమ్మ కుటుంబానికి అండగా యువనాయకులు
స్థానికం బృందం
ఇంద్రపాలనగరంలో అకాల మరణం చెందిన రాదారపు ఆగమ్మ కుటుంబానికి గ్రామ యువనాయకులు అండగా నిలిచారు. మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ ఆగమ్మ కుటుంబానికి రూ.5,000 ఆర్థికసహాయం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కష్టకాలంలో గ్రామస్తులంతా ఒక్కటిగా నిలవడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులో కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, కాటపల్లి యాదయ్య, మందడి విద్యాసాగర్ రెడ్డి, రాస వెంకటేష్, మందడి శ్రీధర్ రెడ్డి, రవ్వ నర్సింహా, ఈర్లపల్లి మల్లయ్య, పగుడాల రామచంద్రం, సింగణబోయిన జంగయ్య, సింగణబోయిన సత్యనారాయణ, చిన్నపాక సురేష్, గర్ధాస్ కరుణాకర్, జిట్టబోయిన వెంకటేష్, నక్క వెంకటేష్, కాటపల్లి మహేష్, బోనగిరి మధు, వెలిమినేటి నరేష్, బోనగిరి వెంకటేష్, ఈర్లపల్లి రమేష్, నీరుడు నరేష్, కాటపల్లి రమేష్, కంబాలపల్లి శ్రీశైలం, గడ్డం సాయి, శివగల్ల జ్ఞానేశ్వర్, నల్ల రమేష్, మాధం నగేష్, రాస సత్తయ్య, మట్ట యాదయ్య, సింగణబోయిన మల్లేశం, రాదారపు శంకరయ్య, రాధారపు సిద్దయ్య, పావురాల ఐలయ్య, రాధారపు మల్లేశం, రూపని బాలూ, రాదారపు సంగీత తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి