Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:36 PM

ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు

ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు

ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు
February 19, 2026 02:02 PM 171 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామంలో శివాజీ మహారాజ్ శాశ్వత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, సర్పంచ్ తన వంతుగా రూ.20,116 విరాళం ప్రకటించారు.

అలాగే యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ రూ.10,116, నాగు మహేష్ రూ.10,016 విరాళాలు ప్రకటించి శివాజీపై తమ అభిమానం చాటుకున్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజన్నగారి రమేష్, ఈర్లపల్లి మల్లేశం, బాజ నరేందర్, బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు కొడారి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వేడుకలను సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఇతర నాయకులు బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, వెలిమినేటి నరేష్, కేస సందీప్, కేస ప్రవీణ్, పబ్బు మచ్చి, బొల్ల మచ్చి, బొల్ల నర్సింహా, పగుడాల రామచంద్రం, నీలశ్రీరాములు, ఏర్వ సాయి, గర్ధాస్ మహేష్, మల్లం రమేష్, ఎర్రం ఇలాజి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News