Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:14 AM

ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు

ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు

ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు
19-02-2026 176 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామంలో శివాజీ మహారాజ్ శాశ్వత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, సర్పంచ్ తన వంతుగా రూ.20,116 విరాళం ప్రకటించారు.

అలాగే యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ రూ.10,116, నాగు మహేష్ రూ.10,016 విరాళాలు ప్రకటించి శివాజీపై తమ అభిమానం చాటుకున్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజన్నగారి రమేష్, ఈర్లపల్లి మల్లేశం, బాజ నరేందర్, బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు కొడారి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వేడుకలను సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఇతర నాయకులు బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, వెలిమినేటి నరేష్, కేస సందీప్, కేస ప్రవీణ్, పబ్బు మచ్చి, బొల్ల మచ్చి, బొల్ల నర్సింహా, పగుడాల రామచంద్రం, నీలశ్రీరాములు, ఏర్వ సాయి, గర్ధాస్ మహేష్, మల్లం రమేష్, ఎర్రం ఇలాజి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Sthanikam

ఇంద్రపాలనగరంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు – శాశ్వత విగ్రహానికి విరాళాలు

Article Image

ఇంద్రపాలనగరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన శివాజీ మహారాజ్ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామంలో శివాజీ మహారాజ్ శాశ్వత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, సర్పంచ్ తన వంతుగా రూ.20,116 విరాళం ప్రకటించారు.

అలాగే యువనాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్ రూ.10,116, నాగు మహేష్ రూ.10,016 విరాళాలు ప్రకటించి శివాజీపై తమ అభిమానం చాటుకున్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజన్నగారి రమేష్, ఈర్లపల్లి మల్లేశం, బాజ నరేందర్, బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు కొడారి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వేడుకలను సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఇతర నాయకులు బోనగిరి మధు, గర్ధాస్ శ్రీకాంత్, వెలిమినేటి నరేష్, కేస సందీప్, కేస ప్రవీణ్, పబ్బు మచ్చి, బొల్ల మచ్చి, బొల్ల నర్సింహా, పగుడాల రామచంద్రం, నీలశ్రీరాములు, ఏర్వ సాయి, గర్ధాస్ మహేష్, మల్లం రమేష్, ఎర్రం ఇలాజి తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News