Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:40 AM

హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో 10 రోజుల సస్టైనబిలిటీ శిక్షణ విజయవంతం

హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో 10 రోజుల సస్టైనబిలిటీ శిక్షణ విజయవంతం

హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో 10 రోజుల సస్టైనబిలిటీ శిక్షణ విజయవంతం
February 21, 2026 08:13 AM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్మే నేజంగ్ “డేటా ఆధారిత నిర్ణయాల ద్వారా సస్టైనబిలిటీ” అంశంపై నిర్వహించిన పది రోజుల ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ప్రారంభ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ Dr. S అరవింద్ పాల్గొని, సస్టైనబిలిటీ మరియు డేటా విశ్లేషణ ప్రాముఖ్యతపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాల సామర్థ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

శిక్షణలో భాగంగా విద్యార్థులకు డేటా విశ్లేషణ, వ్యాపార మేధస్సు, వనరుల పునర్వినియోగ ఆర్థిక విధానం, సుస్థిర వ్యర్థాల నిర్వహణ అంశాలపై ప్రాయోగిక అవగాహన కల్పించారు.

కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి Dr. S V హేమంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థుల డేటా ఆధారిత ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించిందన్నారు. కార్యక్రమ కన్వీనర్ T రాఘవేంద్ర గుప్త పాల్గొన్న వారికి ప్రాయోగిక జ్ఞానం లభించిందని తెలిపారు. సహ-కన్వీనర్ సురేస్మ మమతా ఈ శిక్షణ ద్వారా విద్యా రంగం మరియు పరిశ్రమల అవసరాల మధ్య అనుసంధానం బలోపేతమైందని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News