Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:54 AM

హెల్త్ ఎడ్యుకేటర్స్ సేవలను అభినందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

హెల్త్ ఎడ్యుకేటర్స్ సేవలను అభినందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

హెల్త్ ఎడ్యుకేటర్స్ సేవలను అభినందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
January 22, 2026 01:32 PM 158 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist



వైద్య సేవలను , అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి విసృతంగా తీసుకవేళ్ళాలి.

హెల్త్ ఎడ్యుకేటర్స్ , మీడియా ఆఫీసర్స్ డైరీ , క్యాలండర్ ల ఆవిష్కరణలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు.


రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ హెల్త్ ఎడ్యూకేషన్ ఆండ్ మిడియా ఆఫిసర్స్ ఆసోసియేషన్ అధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరి , క్యాలండర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యూకేటర్స్ అందిస్తున్న సేవలను మంత్రి అభినందించారు. వైద్య. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల అద్వర్యం లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైద్య సేవలను , అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి విసృతంగా తీసుకవేళ్ళాలని మంత్రి ఈ సందర్భంగా ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఉద్యోగులు శాఖ పరమైన పలు అంశాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి దృష్టికి తీసుకోచ్చారు. సమస్యల పరిష్కారానికి వినతి పత్రం సమర్పించారు. హెల్త్ ఎడ్యూకేటర్స్ సమస్యల పై సానుకూలంగా స్పందించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ .

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు కొప్పు ప్రసాద్ జక్కుల రాములు , వెంకటేశ్వర్లు, కే శ్రీనివాసులు, ఎం.శ్రీనివాస్, రేష్మ, కటుకం శంకర్ , జె.శ్రీనివాసులు శ్రీనివాసరావు , పుష్ప, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News