Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 05:09 AM

హెల్త్ ఎడ్యుకేటర్స్ సేవలను అభినందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

హెల్త్ ఎడ్యుకేటర్స్ సేవలను అభినందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

హెల్త్ ఎడ్యుకేటర్స్ సేవలను అభినందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
January 22, 2026 01:32 PM 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist



వైద్య సేవలను , అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి విసృతంగా తీసుకవేళ్ళాలి.

హెల్త్ ఎడ్యుకేటర్స్ , మీడియా ఆఫీసర్స్ డైరీ , క్యాలండర్ ల ఆవిష్కరణలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు.


రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ హెల్త్ ఎడ్యూకేషన్ ఆండ్ మిడియా ఆఫిసర్స్ ఆసోసియేషన్ అధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరి , క్యాలండర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యూకేటర్స్ అందిస్తున్న సేవలను మంత్రి అభినందించారు. వైద్య. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల అద్వర్యం లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైద్య సేవలను , అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి విసృతంగా తీసుకవేళ్ళాలని మంత్రి ఈ సందర్భంగా ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఉద్యోగులు శాఖ పరమైన పలు అంశాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి దృష్టికి తీసుకోచ్చారు. సమస్యల పరిష్కారానికి వినతి పత్రం సమర్పించారు. హెల్త్ ఎడ్యూకేటర్స్ సమస్యల పై సానుకూలంగా స్పందించారు మంత్రి దామోదర్ రాజనర్సింహ .

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు కొప్పు ప్రసాద్ జక్కుల రాములు , వెంకటేశ్వర్లు, కే శ్రీనివాసులు, ఎం.శ్రీనివాస్, రేష్మ, కటుకం శంకర్ , జె.శ్రీనివాసులు శ్రీనివాసరావు , పుష్ప, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News