Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:33 AM

హెల్మెట్ లేకుంటే పెట్రోల్‌కు నో... కలెక్టర్ హనుమంతరావు

హెల్మెట్ లేకుంటే పెట్రోల్‌కు నో... కలెక్టర్ హనుమంతరావు

హెల్మెట్ లేకుంటే పెట్రోల్‌కు నో... కలెక్టర్ హనుమంతరావు
February 21, 2026 05:49 PM 170 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,: జిల్లాలో రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ విక్రయించవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్ యజమానులు, నిర్వాహకులు కచ్చితంగా ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు.

హెల్మెట్ లేకుండా పెట్రోల్ కోసం వచ్చే ద్విచక్ర వాహనదారులకు ముందుగా అవగాహన కల్పించి, హెల్మెట్ ధరించిన తర్వాతే పెట్రోల్ నింపాలని సూచించారు. పెట్రోల్ బంక్ ప్రాంగణంలో ‘హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు’ అనే స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత సిబ్బందికి కూడా ఈ నిర్ణయంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆదేశాలను పాటించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News