Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:30 AM

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ యథావిధిగా నిర్వహణ. కలెక్టర్ హనుమంతరావు

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ యథావిధిగా నిర్వహణ. కలెక్టర్ హనుమంతరావు

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ యథావిధిగా నిర్వహణ. కలెక్టర్ హనుమంతరావు
February 17, 2026 05:09 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 17 (ప్రతినిధి):

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ రావ్గు గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 19.02.2026 గురువారం నిర్వహించే గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించారు.

జిల్లా కలెక్టరేట్‌లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరై తమ ఫిర్యాదులను నేరుగా అందజేయాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News