Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుల వివక్ష ఆరోపణలతో చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:33 PM

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ యథావిధిగా నిర్వహణ. కలెక్టర్ హనుమంతరావు

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ యథావిధిగా నిర్వహణ. కలెక్టర్ హనుమంతరావు

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ యథావిధిగా నిర్వహణ. కలెక్టర్ హనుమంతరావు
February 17, 2026 05:09 PM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 17 (ప్రతినిధి):

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ రావ్గు గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 19.02.2026 గురువారం నిర్వహించే గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించారు.

జిల్లా కలెక్టరేట్‌లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరై తమ ఫిర్యాదులను నేరుగా అందజేయాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News