PRINT TIME: February 23, 2026 10:22 PM
గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ యథావిధిగా నిర్వహణ. కలెక్టర్ హనుమంతరావు
గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ యథావిధిగా నిర్వహణ. కలెక్టర్ హనుమంతరావు
February 17, 2026 05:09 PM
19 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 17 (ప్రతినిధి):
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ రావ్గు గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 19.02.2026 గురువారం నిర్వహించే గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించారు.
జిల్లా కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరై తమ ఫిర్యాదులను నేరుగా అందజేయాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి