Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:17 PM

గురుకుశివకు నివాళులర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

గురుకుశివకు నివాళులర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

గురుకుశివకు నివాళులర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
February 05, 2026 05:49 PM 558 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాంగ్రెస్ నాయకుడి ఆకస్మిక మృతి

రామన్నపేట మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గురుకుశివ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మరణవార్త కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలుసుకున్న నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం గురుకుశివ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు గురుకుశివ సేవలను స్మరించుకున్నారు. ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు


.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్, రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జినుకల ప్రభాకర్, వనం చంద్రశేఖర్, గుత్తా నర్సి రెడ్డి, సాల్వేరు అశోక్, గోదాసు పృథ్వీరాజ్, రెహాన్, ఎండి నాసర్, గోదాసు శ్రీమన్నారాయణ, బొడ్డు సాలయ్య, బొడ్డు శంకరయ్య, పున్న అమరేందర్, బత్తుల నవీన్, మహమ్మద్ జానీ, ఎండి అజార్, కొమ్ము రామస్వామి, గొలుసుల ప్రసాద్, కొమ్ము శేఖర్, బొడ్డు సైదులు, మినముల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News