సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి
నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన గంజి అశోక్ హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అశోక్ మృతి వారి కుటుంబానికి తీరని లోటు అని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మందు గుల బాలకృష్ణ మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ చిలుకూరి అంజయ్య వార్డు మెంబర్లు సురేపల్లి వెంకటేష్ చెరుకూరి శ్రీనివాస్ మారగోని శంకర్ గౌడ్ హర్షద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు హాజరయ్యారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి