Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:12 AM

గంటలోనే రూ.6 లక్షల బంగారం బ్యాగ్‌ వెతికి అందించిన ఆదోని పోలీసులు!

గంటలోనే రూ.6 లక్షల బంగారం బ్యాగ్‌ వెతికి అందించిన ఆదోని పోలీసులు!

గంటలోనే రూ.6 లక్షల బంగారం బ్యాగ్‌ వెతికి అందించిన ఆదోని పోలీసులు!
18-02-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ తన బ్యాగ్‌ను బస్సులోనే మరిచిపోయి దిగిన ఘటనలో, ఆదోని టౌన్ పోలీసులు శీఘ్రంగా స్పందించి విలువైన బంగారు ఆభరణాలను ఆమెకు అప్పగించారు.

విశాల్ మార్ట్ వద్ద బస్సు దిగిన అనంతరం బ్యాగ్ గుర్తుకు రావడంతో బాధితురాలు ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినా బ్యాగ్ దొరకకపోవడంతో సాయంత్రం 3.30 గంటలకు ఆదోని ఐ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సీఐ పి . చంద్రశేఖర్ఆ దేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మానంద రెడ్డి, కానిస్టేబుల్ సజ్జన్, విజయ్ కుమార్‌లు సీసీ ఫుటేజీలు పరిశీలించి, డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పట్టణంలో గాలింపు చేపట్టారు. సాయంత్రం 4.30 గంటలకు బ్యాగ్‌ను గుర్తించి బాధితురాలికి అందజేశారు.

బ్యాగ్‌లో సుమారు రూ.6 లక్షల విలువైన నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వేగవంతమైన చర్యలతో విలువైన ఆభరణాలు తిరిగి అందించడంపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Sthanikam

గంటలోనే రూ.6 లక్షల బంగారం బ్యాగ్‌ వెతికి అందించిన ఆదోని పోలీసులు!

Article Image

ఆదోని: కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ తన బ్యాగ్‌ను బస్సులోనే మరిచిపోయి దిగిన ఘటనలో, ఆదోని టౌన్ పోలీసులు శీఘ్రంగా స్పందించి విలువైన బంగారు ఆభరణాలను ఆమెకు అప్పగించారు.

విశాల్ మార్ట్ వద్ద బస్సు దిగిన అనంతరం బ్యాగ్ గుర్తుకు రావడంతో బాధితురాలు ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినా బ్యాగ్ దొరకకపోవడంతో సాయంత్రం 3.30 గంటలకు ఆదోని ఐ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సీఐ పి . చంద్రశేఖర్ఆ దేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మానంద రెడ్డి, కానిస్టేబుల్ సజ్జన్, విజయ్ కుమార్‌లు సీసీ ఫుటేజీలు పరిశీలించి, డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పట్టణంలో గాలింపు చేపట్టారు. సాయంత్రం 4.30 గంటలకు బ్యాగ్‌ను గుర్తించి బాధితురాలికి అందజేశారు.

బ్యాగ్‌లో సుమారు రూ.6 లక్షల విలువైన నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వేగవంతమైన చర్యలతో విలువైన ఆభరణాలు తిరిగి అందించడంపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News