Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:54 AM

గ్రూప్‌–2లో అరుదైన ఘనత భార్య సబ్‌రిజిస్ట్రార్‌… భర్త ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌

గ్రూప్‌–2లో అరుదైన ఘనత భార్య సబ్‌రిజిస్ట్రార్‌… భర్త ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌

గ్రూప్‌–2లో అరుదైన ఘనత భార్య సబ్‌రిజిస్ట్రార్‌… భర్త ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌
29-01-2026 205 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్రంలో తాజాగా వెలువడిన గ్రూప్‌–2 ఫలితాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన భార్యాభర్తలు అరుదైన విజయంతో వార్తల్లో నిలిచారు. భార్య వినీత సబ్‌రిజిస్ట్రార్‌గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై ఒకేసారి ప్రభుత్వ సేవల్లోకి అడుగుపెట్టారు.హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ స్థిరమైన జీవితం గడుపుతున్న సమయంలో గ్రూప్‌–2 నోటిఫికేషన్ రావడంతో ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. భవిష్యత్తుపై నమ్మకంతో కఠినంగా శ్రమించి చదివారు. ఆ శ్రమకు తగిన ఫలితం దక్కింది.

భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఉద్యోగాలు సాధించడంతో వారి నివాసంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తాడిపత్రి ప్రాంతమంతా ఈ విజయం చర్చనీయాంశంగా మారింది.ఈ ఫలితాల్లో మొత్తం 891 మంది అభ్యర్థులు గ్రూప్‌–2 ఉద్యోగాలు సాధించగా, భార్యాభర్తల విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి పట్టుదల, త్యాగం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

Sthanikam

గ్రూప్‌–2లో అరుదైన ఘనత భార్య సబ్‌రిజిస్ట్రార్‌… భర్త ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్రంలో తాజాగా వెలువడిన గ్రూప్‌–2 ఫలితాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన భార్యాభర్తలు అరుదైన విజయంతో వార్తల్లో నిలిచారు. భార్య వినీత సబ్‌రిజిస్ట్రార్‌గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై ఒకేసారి ప్రభుత్వ సేవల్లోకి అడుగుపెట్టారు.హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ స్థిరమైన జీవితం గడుపుతున్న సమయంలో గ్రూప్‌–2 నోటిఫికేషన్ రావడంతో ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. భవిష్యత్తుపై నమ్మకంతో కఠినంగా శ్రమించి చదివారు. ఆ శ్రమకు తగిన ఫలితం దక్కింది.

భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఉద్యోగాలు సాధించడంతో వారి నివాసంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తాడిపత్రి ప్రాంతమంతా ఈ విజయం చర్చనీయాంశంగా మారింది.ఈ ఫలితాల్లో మొత్తం 891 మంది అభ్యర్థులు గ్రూప్‌–2 ఉద్యోగాలు సాధించగా, భార్యాభర్తల విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి పట్టుదల, త్యాగం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News