Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 02:30 PM

గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు అంశంపై అధికారుల విచారణ

గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు అంశంపై అధికారుల విచారణ

గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు అంశంపై అధికారుల విచారణ
04-02-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు విషయంలో ఏర్పడిన పరిస్థితిపై అధికారులు విచారణ చేపట్టారు. గత రెండు నెలల క్రితం గ్రామంలో 160 మందికి పైగా హౌసింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిలో కొన్నే ఆన్‌లైన్ ప్రక్రియలో నమోదు కావడం, మిగతా దరఖాస్తులు రద్దు కావడం జరిగింది.ఈ అంశంపై గ్రామానికి చెందిన బి.విరుపాక్షి, రంగస్వామి, ఎం.తాయప్ప, పి.హనుమంత్ రెడ్డి, జెసి బంగారయ్య తదితరులు కలెక్టర్, సబ్ కలెక్టర్ కార్యాలయాలతో పాటు విజయవాడ పీజీఆర్ఎస్ (PGRS) ద్వారా ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుపై స్పందించిన హౌసింగ్ డీఈ, ఏఈ మరియు ఇతర అధికారులు నేడు గణేకల్లు గ్రామాన్ని సందర్శించి ప్రతి ఇంటినీ పరిశీలిస్తూ విచారణ నిర్వహించారు.

విచారణలో సుమారు 100కు పైగా కుటుంబాలు కొత్త ఇళ్ల మంజూరుకు అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని త్వరలోనే మంజూరు చేసే ప్రక్రియ చేపడతామని అధికారులు తెలిపారు.ఇళ్ల మంజూరు ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Sthanikam

గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు అంశంపై అధికారుల విచారణ

Article Image

గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు విషయంలో ఏర్పడిన పరిస్థితిపై అధికారులు విచారణ చేపట్టారు. గత రెండు నెలల క్రితం గ్రామంలో 160 మందికి పైగా హౌసింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిలో కొన్నే ఆన్‌లైన్ ప్రక్రియలో నమోదు కావడం, మిగతా దరఖాస్తులు రద్దు కావడం జరిగింది.ఈ అంశంపై గ్రామానికి చెందిన బి.విరుపాక్షి, రంగస్వామి, ఎం.తాయప్ప, పి.హనుమంత్ రెడ్డి, జెసి బంగారయ్య తదితరులు కలెక్టర్, సబ్ కలెక్టర్ కార్యాలయాలతో పాటు విజయవాడ పీజీఆర్ఎస్ (PGRS) ద్వారా ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుపై స్పందించిన హౌసింగ్ డీఈ, ఏఈ మరియు ఇతర అధికారులు నేడు గణేకల్లు గ్రామాన్ని సందర్శించి ప్రతి ఇంటినీ పరిశీలిస్తూ విచారణ నిర్వహించారు.

విచారణలో సుమారు 100కు పైగా కుటుంబాలు కొత్త ఇళ్ల మంజూరుకు అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని త్వరలోనే మంజూరు చేసే ప్రక్రియ చేపడతామని అధికారులు తెలిపారు.ఇళ్ల మంజూరు ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News