Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 02:24 AM

గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఘన నివాళులు

గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఘన నివాళులు

గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఘన నివాళులు
30-01-2026 205 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస, సత్య మార్గాలతో దేశాన్ని ముందుకు నడిపించిన గాంధీజీ ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణతో పాటు వనం చంద్రశేఖర్, సాల్వేర్ అశోక్, బుడ్డు సాలయ్య, గోదాసు శ్రీమన్నారాయణ, అమ్ముద లక్ష్మణ్, కోట సుధాకర్, కొమ్ము రామస్వామి, ఎండి రిజ్వాన్, ఎండి అజార్, చింతల కృష్ణ, గుంటి శీను, ఎండి వహీద్, వెంకట్ రెడ్డి, మోటో నరసింహ తదితరులు పాల్గొన్నారు.



Sthanikam

గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఘన నివాళులు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస, సత్య మార్గాలతో దేశాన్ని ముందుకు నడిపించిన గాంధీజీ ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణతో పాటు వనం చంద్రశేఖర్, సాల్వేర్ అశోక్, బుడ్డు సాలయ్య, గోదాసు శ్రీమన్నారాయణ, అమ్ముద లక్ష్మణ్, కోట సుధాకర్, కొమ్ము రామస్వామి, ఎండి రిజ్వాన్, ఎండి అజార్, చింతల కృష్ణ, గుంటి శీను, ఎండి వహీద్, వెంకట్ రెడ్డి, మోటో నరసింహ తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News