Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలపై ఎలాంటి మార్పు లేదు; ఎమ్మెల్యే సామెల్ తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:18 AM

గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఘన నివాళులు

గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఘన నివాళులు

గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఘన నివాళులు
January 30, 2026 06:24 PM 200 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస, సత్య మార్గాలతో దేశాన్ని ముందుకు నడిపించిన గాంధీజీ ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణతో పాటు వనం చంద్రశేఖర్, సాల్వేర్ అశోక్, బుడ్డు సాలయ్య, గోదాసు శ్రీమన్నారాయణ, అమ్ముద లక్ష్మణ్, కోట సుధాకర్, కొమ్ము రామస్వామి, ఎండి రిజ్వాన్, ఎండి అజార్, చింతల కృష్ణ, గుంటి శీను, ఎండి వహీద్, వెంకట్ రెడ్డి, మోటో నరసింహ తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News