Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:41 AM

గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఘన నివాళులు

గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఘన నివాళులు

గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఘన నివాళులు
January 30, 2026 06:24 PM 196 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస, సత్య మార్గాలతో దేశాన్ని ముందుకు నడిపించిన గాంధీజీ ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణతో పాటు వనం చంద్రశేఖర్, సాల్వేర్ అశోక్, బుడ్డు సాలయ్య, గోదాసు శ్రీమన్నారాయణ, అమ్ముద లక్ష్మణ్, కోట సుధాకర్, కొమ్ము రామస్వామి, ఎండి రిజ్వాన్, ఎండి అజార్, చింతల కృష్ణ, గుంటి శీను, ఎండి వహీద్, వెంకట్ రెడ్డి, మోటో నరసింహ తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News