Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:53 AM

గడ్డి కోయడంలో శ్రమకు విముక్తి – రైతులకు వరంగా ఆధునిక యంత్రాలు

గడ్డి కోయడంలో శ్రమకు విముక్తి – రైతులకు వరంగా ఆధునిక యంత్రాలు

గడ్డి కోయడంలో శ్రమకు విముక్తి – రైతులకు వరంగా ఆధునిక యంత్రాలు
29-12-2025 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గడ్డి కోయడంలో ఆధునిక సౌలభ్యం

రైతులకు ఉపయోగకరంగా మారిన గడ్డి కోసే యంత్రాలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

వరాలు, గట్లపై గడ్డి కోయడం రైతులకు ఎప్పటినుంచో కష్టసాధ్యమైన పని. శ్రమ ఎక్కువ, కూలీల ఖర్చు భారంగా మారిన ఈ సమయంలో ఆధునిక గడ్డి కోసే యంత్రాలు రైతులకు నిజంగా వరంగా మారాయి.

ఇటీవల రామన్నపేట పరిసర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ యంత్రాలతో తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతోనే ఎక్కువ విస్తీర్ణంలో గడ్డి కోయడం సాధ్యమవుతోంది. రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధరలో లభిస్తున్న ఈ యంత్రాలు రోజుకు ఐదు నుంచి పది ఎకరాల వరకు గట్లపై గడ్డి కోయగలవు.

మునుపు పది మంది కూలీలు పనిని ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు, కేవలం ఐదు లీటర్ల పెట్రోల్‌తో పూర్తి చేయగలుగుతున్నారు. దీని వల్ల సమయం ఆదా కావడంతో పాటు ఖర్చు గణనీయంగా తగ్గుతోంది. కూలీల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ యంత్రాల అవసరం మరింతగా పెరుగుతోంది.

వ్యవసాయ పనుల్లో యాంత్రీకరణ రైతుల భారం తగ్గిస్తూ, పనితీరును మెరుగుపరుస్తోంది. గడ్డి కోయడంలో ఈ యంత్రాల వినియోగం భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Sthanikam

గడ్డి కోయడంలో శ్రమకు విముక్తి – రైతులకు వరంగా ఆధునిక యంత్రాలు

Article Image

గడ్డి కోయడంలో ఆధునిక సౌలభ్యం

రైతులకు ఉపయోగకరంగా మారిన గడ్డి కోసే యంత్రాలు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

వరాలు, గట్లపై గడ్డి కోయడం రైతులకు ఎప్పటినుంచో కష్టసాధ్యమైన పని. శ్రమ ఎక్కువ, కూలీల ఖర్చు భారంగా మారిన ఈ సమయంలో ఆధునిక గడ్డి కోసే యంత్రాలు రైతులకు నిజంగా వరంగా మారాయి.

ఇటీవల రామన్నపేట పరిసర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ యంత్రాలతో తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతోనే ఎక్కువ విస్తీర్ణంలో గడ్డి కోయడం సాధ్యమవుతోంది. రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధరలో లభిస్తున్న ఈ యంత్రాలు రోజుకు ఐదు నుంచి పది ఎకరాల వరకు గట్లపై గడ్డి కోయగలవు.

మునుపు పది మంది కూలీలు పనిని ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు, కేవలం ఐదు లీటర్ల పెట్రోల్‌తో పూర్తి చేయగలుగుతున్నారు. దీని వల్ల సమయం ఆదా కావడంతో పాటు ఖర్చు గణనీయంగా తగ్గుతోంది. కూలీల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ యంత్రాల అవసరం మరింతగా పెరుగుతోంది.

వ్యవసాయ పనుల్లో యాంత్రీకరణ రైతుల భారం తగ్గిస్తూ, పనితీరును మెరుగుపరుస్తోంది. గడ్డి కోయడంలో ఈ యంత్రాల వినియోగం భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News